అహ్మదాబాద్లోని మేఘానిలో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందారు. ఈ విషయాన్నీ కేంద్రమంత్రి, గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ దుర్ఘటనలో 110 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.