AP: కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లిష్ మీడియం, NCERT సిలబస్ తో వచ్చే నెల 1 వరకూ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. హాల్ టికెట్ల ఆధారంగా విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది 6,49,275 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.