గ్రూప్-1 మెయిన్స్కు ఎంపికైన బీసీ అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ వెల్లడించింది. ఖమ్మం, HYDలోని సెంటర్లలో 75 రోజులపాటు కోచింగ్ కొనసాగుతుందని తెలిపింది. వారికి నెలకు రూ.5వేలు స్టైఫండ్ కూడా ఇస్తామంది. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.5లక్షల లోపు ఉన్నవారు రేపటి నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వెబ్ సైట్ https://tgbcstudycircle.cgg.gov.in/.