భారతీయ జనతాపార్టీ ముఖ్య కార్యకర్తల విస్త్రుత స్థాయి సమావేశం

అచ్చంపేట పట్టణంలోని రాంచంద్రారెడ్డి గార్డెన్స్ లో మంగళవారం ఉదయం 10 గంటలకు భారతీయ జనతాపార్టీ అచ్చంపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు, భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్