మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్ పల్లి ఎంవీఎస్ కాలేజ్ వెనకాల ఉన్న దొంగలకుంటను మంగళవారం రాత్రికి రాత్రికే జేసీబీతో కూల్చివేతలు చేస్తున్నారు, బాధితులు రూరల్ పోలీస్ స్టేషన్ సీఐకి సమాచారం అందించేందుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉందని, 100 డయల్ చేశారు. ప్రస్తుతం రూరల్ ఎస్ఐ విజయ్ పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరుగుతుందని బాధితులు సమాచారం అందించారు. ఓ పక్క తోపులాట మరోపక్క కూల్చివేతలు కొనసాగుతున్నాయని బాధితులు వెల్లడించారు.