మండల స్థాయి క్రీడలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో క్రీడా మైదానంలో శనివారం కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, డీఈవో గోవిందరాజులు, ఎంఈఓ శంకర్ నాయకులు క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎడ్మ సత్యం మాట్లాడుతూ.. క్రీడాకారులు ఆటపాటలతో పాటు చదువులో కూడా రాణించి మంచి ప్రతిభ సాధించాలని కోరారు.

సంబంధిత పోస్ట్