సెమీస్‌లో గాయత్రి - ట్రెసా జోడీ

మకావు ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సెమీఫైనల్లో అడుగుపెట్టిన గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీ మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ గాయత్రి- ట్రీసా ద్వయం 21-12, 21-17తో యిన్‌ హ్యు- లిన్‌ యున్‌ (చైనీస్‌ తైపీ) జంటపై విజయం సాధించింది. ప్రత్యర్థి జంటపై తన విజయాల రికార్డును 2-0తో మెరుగుపరుచుకుంది.

సంబంధిత పోస్ట్