ఘంటసాల కుమారుడు రవి కన్నుమూత

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు రవి (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఘంటసాల రెండొవ భార్య అయిన సరళాదేవికి రవి జన్మించారు. అయితే ఘంటసాల మొదటి భార్య సావిత్రి కుమారుడు రత్నకుమార్‌ (64) కూడా జూన్ 11, 2021 లో చనిపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్