భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు సోమవారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,250 పెరిగి రూ.1,10,700కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,370 పెరిగి రూ.1,20,770 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.1,64,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్