ఫ్లిప్‌కార్ట్ సేల్‌.. రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు

చౌక ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ 'బై బై 2025' సేల్ డిసెంబర్ 10 వరకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ సేల్‌లో Samsung, Poco, Redmi, Ai ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.10,000 లోపు ధరలో 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, Redmi A4 5G రూ.8,425కి, Samsung Galaxy F07 రూ.6,799కి, POCO M7 5G రూ.8,999కి, Ai ప్లస్ పల్స్ రూ.5,999కి లభిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్