అవినీతి క్యాన్సర్ లాంటిది: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

అవినీతి క్యాన్సర్ లాంటిదని, జర్నలిస్టులు అవినీతిపై కలం ఎక్కు పెట్టాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని చార్మినార్ ఉర్దూ ముస్కాన్ ఆడిటోరియంలో టీజేఏ ఆధ్వర్యంలో ఎన్యూజే(ఐ) సమావేశం రాష్ట్ర టీజేఏ అధ్యక్షుడు రమణ రావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టుల పాత్ర ప్రధానమైందన్నారు.

సంబంధిత పోస్ట్