మియాపూర్ విషాదం.. నీటి సంపులో పడి బాలుడి మృతి

హైదరాబాద్ జిల్లా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హఫీజ్‌పేట్‌లోని మార్తాండనగర్‌లో కిరాయికి ఉండే శ్రీను, నీలా దంపతుల కుమారుడు అభి (4) ఇంటి వద్ద ఆడుకుంటూ పక్కనే ఉన్న ఓ తెరిచి ఉన్న నీటి సంపులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీను ఉదయం కూలి పనులకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్