హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నేడు బోనాల పండుగ కొనసాగనుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చినట్లు సమాచారం. బోనాల సందర్భంగా సోమవారం రంగం భవిష్యవాణి, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.
సర్పంచ్ ఎన్నికల్లో సీఎం ప్రచారం చేయడం చరిత్రలోనే చూడలేదు: KTR(వీడియో)