విరించి పీపుల్స్ హాస్పిటల్ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్బంగా తమ ద్వారా చికిత్స పొందిన కుటుంబాలను సత్కరించారు. నెఫ్రాలజీ విభాగం డాక్టర్స్ కేఎస్ నాయక్, నవీన్ కుమార్ మాటేవడ, డాక్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా విరించి పీపుల్స్ ఆసుపత్రి యాజమాన్యం అందరికీ మూత్రపిండాల ఆరోగ్య అవగహన యుక్క ప్రాముఖ్యం తెలియచేస్తూ అధిక నాణ్యమైన సేవలను అందిస్తున్నామన్నారు.