హైదరాబాద్‌: వర్షాకాలం అత్యవసర బాధ్యతలు హైడ్రాకు అప్పగింత

హైదరాబాద్‌లో వర్షాకాలం అత్యవసర బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు. విపత్తు నిర్వహణ ఒక్కటే గొడుగు కింద ఉండాలని అధికారులు ఆదేశించారు. నగరంలో 300 ప్రాంతాల్లో వరదనీరు నిలిచే ప్రమాదముందని హెచ్చరించిన హెచ్‌.ఎమ్‌.డీఏ కమిషనర్ రంగనాథ్, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్