దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్యమార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడని.. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేల పాళీ భాషలో ఆయన బోధనలు చేశారని, ఆయన విగ్రహాన్ని కూల్చడం మూర్ఖుల పనేనని అన్నారు. విగ్రహాన్ని కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
చాంద్రాయణగుట్ట
హైదరాబాద్కు కర్ణాటక మంత్రి బోసు రాజు.. ఘన స్వాగతం