మేడ్చల్: దారుణం.. బర్త్ డే పార్టీకి పిలిచి యువతిపై అత్యాచారం

బర్త్‌డే పార్టీకి వచ్చిన యువతిపై మేడ్చల్ బాలానగర్ పీఎస్ పరిధిలో యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సిద్ధారెడ్డి (24) అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నెల రోజుల క్రితం పరిచయమైన యువతిని పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించి, మద్యం తాగించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్