మల్కాజ్‌గిరి: రూ. 10 లక్షలతో పైప్ లైన్ పనులు

మల్కాజ్‌గిరి డివిజన్ సర్దార్ పటేల్ నగర్ లో వర్షపు నీటి నివారణ కోసం దాదాపు రూ. 10 లక్షల వ్యయంతో చెప్పట్టిన పైప్ లైన్ పనులను శుక్రవారం మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కోరిన వెంటనే నిధులు మాజూరు చేయించిన కార్పొరేటర్ శ్రవణ్ కు బస్తీ వాసులు రాములు, శ్రీకాంత్ మున్నూరు, సాయి పటేల్, సూర్య ప్రకాష్, శ్రీధర్ రెడ్డి, రాజు, సుబ్బారావు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్