ముషీరాబాద్ నియోజకవర్గంలో , హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్, టిఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. రాంనగర్ చౌరస్తా , జరిగిన హనుమాన్ జయంతి శోభాయాత్రను ప్రారంభించారు.