నాంపల్లిలోని గాంధీ భవన్లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని తిడితే ఒక్కొక్కరిని బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. ఆయన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.