హైదరాబాద్లో శుక్రవారం జరిగిన భాగ్యనగర్ శ్రీరామనవమి శోభాయాత్రలో, ఢిల్లీలో హింసకు బలైన తరుణ్ కుమార్కు భక్తులు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు సంఘటనను ఖండిస్తూ నివాళులు ఘనంగా అర్పించారు.