‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

స్టార్ వుడ్  ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్,
  బ్యానర్ లో 
 ఎమ్ అచ్చిబాబు సమర్పణలో 
‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా రచన ఇందిర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకేక్కిన ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్ మరియు అనిరుద్ మహేష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు, ఎన్ సందేశ్ ఈ సినిమాను నిర్మించారు. 

మే 8న ఏ ఫిల్మ్ బై గిరి చిత్రాన్ని భారీగా   రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజి మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారు. ఎన్.పి తాపెశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

వాసుకి వైభవ్ సంగీతం అందించిన ఈ సినిమాకు రఘునాథ్ సిఎం సినిమాటోగ్రఫీ అందించారు అలాగే భరత్ ఎంసి,  ప్రదీప్ అర్ రావు ఈ మూవీకి ఎడిటర్స్.

బ్యానర్స్: స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్
రిసిప్ శెట్టి ఫిలిమ్స్, సందేశ్ ప్రొడక్షన్ 
సమర్పణ:అచ్చిబాబు ఎం 
నిర్మాతలు:భీమవరపు సురేష్ 
ధన్యపర్తి ప్రశాంత్ 
దర్శకులు: కరణ్ ఆనంద్, &అనిరుద్ మహేష్ 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : 
కె.వి.వి జష్ రాజ్
సినిమాటోగ్రఫీ:చంద్రశేఖరన్ &
రంగనాథ్ 
మ్యూజిక్: వాసుకి వైభవ్
డిస్ట్రిబ్యూటర్: ఎంజి మూవీస్ 
పి ఆర్ ఓ శ్రీధర్

Trailer:https://youtu.be/6tBs8DKSvBk?si=Lhz3bJHWw7kNY17u

సంబంధిత పోస్ట్