కుత్బుల్లాపూర్: అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల విలేజ్ లోని జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ మెనిఫెస్టోలనే గాంధీవిగ్రహనికి వినతపత్రాలుగా గురువారం ఇచ్చారు. ప్రభుత్వానికి బుద్ది ప్రసాదించి ఇచ్చిన అన్ని హమీలను నెరవేర్చేలా శక్తిని ప్రసాదించాలని ఎంఎల్ఏ, ఎంఎల్సీ అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పోరేటర్లతో పాటు డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్