ముఖ్యంగా సీసీ రోడ్లు, తాగునీరు పైపులైన్, డ్రైనేజీ తదితర సమస్యలను లాస్య నందిత కు స్థానికులు విన్నవించారు. సమస్యలను విన్న నందిత వాటి పరిష్కారం కొరకు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ ఏడో వార్డు మహిళ అధ్యక్షురాలు నాగినేని సరిత, కుమార్ ముదిరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, 2వ వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు ఇలా జరిగింది (వీడియో)