హైదరాబాద్ ప్రగతి నగర్కు చెందిన సీనియర్ ఫైనాన్స్ మేనేజర్ జి ఎస్ ఉదయ భాను రావూరి, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జి ఎస్ ఉదయ భాను రావూరికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా జిఎస్ ఉదయ భాను రావూరి మాట్లాడారు...... “తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయని,ఈ శిక్షణ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కార్యకలాపాలలో సృజనాత్మకతను మరింత పెంపొందించడంలో మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్కు, నికీలు గుండాకి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని ఉదయభాను తెలిపారు.తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.