హబ్సిగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నాచారం ప్రసాద్ హాస్పిటల్ లో చికిత్స పోతుందుతూ విద్యార్థిని మృతి చెందింది. విద్యార్ధిని తార్నాకలో కిమితీ కాలానికి చెందిన సాత్విక హబ్సిగూడలోని గౌతం మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతునన్నది. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.