నేను మోసం చేయలేదు.. విడాకులపై మౌనం వీడిన చాహల్

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విడాకులపై చాహల్ మౌనం వీడాడు. విడాకులు తీసుకున్న స‌మ‌యంలో త‌న‌ను చీట‌ర్ అని ఆరోపించార‌ని, కానీ త‌న జీవితంలో ఎవ‌ర్నీ మోసం చేయలేదని ఓ ఇంట‌ర్వ్యూలో చాహల్ స్పష్టం చేశాడు. వ్య‌క్తిగ‌త జీవితంపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో డిప్రెష‌న్‌లోకి వెళ్లిన‌ట్లు తెలిపాడు. కొన్ని సంద‌ర్భాల్లో సూసైడ్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లు వ‌చ్చిన‌ట్లు చాహల్ వెల్ల‌డించాడు.

సంబంధిత పోస్ట్