ఆ గుడిలోని బావి నీటితో స్నానం చేస్తే సర్వరోగాలు మాయం.. ఎక్కడో తెలుసా?

తమిళనాడులోని రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన 'రామలింగం' ప్రధాన దైవం. ఆలయంలో 22 పవిత్ర తీర్థాలు, ప్రపంచంలోనే అతి పొడవైన కారిడార్ ఉన్నాయి. ఈ బావుల నీటికి వైద్య గుణాలున్నాయని, అన్ని రోగాలను నయం చేస్తుందని భక్తులు నమ్ముతారు. ఆ నీటితో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ ఆలయం దేశంలోనే అతిపెద్ద పురాతన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.  ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్