ఆరో వికెట్ కోల్పోయిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 23 పరుగులకు ఔట్ అయ్యారు. 39వ ఓవర్లో న్యూజిలాండ్‌ బౌలర్ మిచెల్ సాంట్నర్ వేసిన రెండో బంతికి క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ చేరారు. దీంతో 40.2 ఓవర్లకి టీమిండియా స్కోర్ 190/6 గా ఉంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్య (4), జడేజా (7) క్రీజులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్