పైలట్‌ ట్రైనింగ్‌లో లోపాలు.. ఇండిగోకు రూ.20 లక్షల జరిమానా

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.20 లక్షల జరిమానా విధించింది. ‘కేటగిరీ C ఏరోడ్రోమ్‌లలో పైలట్ శిక్షణకు అర్హత లేని సిమ్యులేటర్లను’ ఉపయోగించినందుకే ఈ చర్య తీసుకుంది. కంపెనీ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తెలిపిన ప్రకారం, ఈ ఆర్డర్‌ను వారు సవాలు చేయనున్నారు. ఈ జరిమానా ఎయిర్‌లైన్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్