మార్చి 23 నుంచి IPL-2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆదివారం ధృవీకరించారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ, మే 25న కోల్‌కతాలో ఫైనల్ జరుగుతుందని వెల్లడించారు. అయితే పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఏడాది కాలానికి IPLకు కొత్త కమిషనర్‌ను నియమిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్