IPL-2025లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 151 పరుగుల లక్ష్యాన్ని KKR 17.3 ఓవర్ లలోనే ఛేదించింది. KKR బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (97) పరుగులతో రాణించారు. రఘువంశీ (22), అజింక్య రహానే (18) పరుగులతో ఆదుకున్నారు.