పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు జనసేన ఆదేశం

AP: తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్‌పై ఆరోపణలు వస్తున్న వేళ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌ను ఆదేశించింది. జనసైనికులు, వీర మహిళలు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్