కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు

*తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. విజిలెన్స్ విభాగం విచారణ జరిపి, నిర్మాణ, ఆర్థిక అవకతవకలకు సంబంధించి 39 మంది అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది.
*కాళేశ్వరం కమిషన్ 650 పేజీల తుది నివేదికను సమర్పించింది. దీనిపై త్వరలో కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
*నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులు, నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
*బ్యారేజీల మరమ్మతు కోసం సాంకేతిక సలహా కమిటీ ఏర్పాటు చేయవచ్చు.

సంబంధిత పోస్ట్