బాన్సువాడ సంగమేశ్వర కాలనీ నుండి డబల్ బెడ్ రూమ్ కు వెళ్లే దారిలో గాలివానకు విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు మరమ్మత్తులు చేయాలని మంగళవారం ప్రజలు కోరుతున్నారు.