హనుమాన్ జయంతి సందర్బంగా శనివారం నిజామాబాద్ లో నిర్వహించే ర్యాలీ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీపీ సాయి చైతన్య తెలిపారు. 84 చోట్ల ర్యాలీలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు.