విద్యార్థులకు ఎకరూప దుస్తువుల పంపిణి

నాగిరెడ్డిపేట కెజిబివిలో రెండవ విడత స్కూల్ యూనిఫాంలను డిఆర్డివో చందర్ నాయక్
పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, ఉన్నత స్థాయిలో స్థిరపడి, తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని డిఆర్డీఓ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వివరాలను ప్రిన్సిపాల్ స్వర్ణలత ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్