వ్యవసాయ విద్యుత్ బిల్లులు చెల్లించిన రైతులు.

ఎల్లారెడ్డి మండలంలోని రత్నాపూర్ గ్రామ రైతులు మంగళవారం ఒకే రోజు తమ 57 వ్యవసాయ విద్యుత్ మోటార్లకు సంబంధించిన రూ. 20,880 బిల్లులను చెల్లించారు. డివిజనల్ విద్యుత్ ఆపరేషన్స్ డీఈ విజయసారథి ఆదేశాల మేరకు ఈ వార్షిక బిల్లుల వసూలు ప్రక్రియను లైన్ మెన్ బాలకిషన్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ బాలకిషన్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్