TG: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గురువారం నాడు భూపోరాటానికి పిలుపునిచ్చారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ భూపోరాటం జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.