పాల్వంచ: 51 కేజీల గంజాయి పట్టివేత

ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి మహారాష్ట్ర పూణేకు మహేంద్ర కారులో అక్రమంగా తరలిస్తున్న 51 కేజీల గంజాయిని పాల్వంచ పట్టణంలో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ 28 లక్షల విలువ గల 51 కేజీల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, మహేంద్ర కారును స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్