మధిర మండలంలో పర్యటించిన జిల్లా పంచాయతీ అధికారి

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని నాగవరప్పాడు గ్రామంలో గురువారం జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ముమ్మరంగా పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల ఇళ్లను, స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత నిర్వాహకులకు అధికారులకు పలు ముఖ్య సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్