ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువ అయ్యాయని మీ పట్టణ ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత పోలీస్ అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.