TG: కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు.