ఆసిఫాబాద్: పనులను త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇన్ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి ఇమ్మానియల్, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్