అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. నెహ్రూనగర్, బిసి. కాలనీలలో నిర్వహిస్తున్న బడిబాట సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బేబి, పద్మ, శ్రీనివాసరావు, శ్రీను, హరిబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి (వీడియో)