భద్రాచలం పట్టణంలోని అశోక్ నగర్ కొత్త కాలనీలో ఆదివాసి నాయకపోడుల ఆరాధ్య దైవం బాల కొర్రాజుల స్వామి కొలుపులు, సంబరాల గోడప్రతులను మంగళవారం ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆవిష్కరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మే 7 నుంచి 15 వరకు ఈ వేడుకలు వైభవంగా నిర్వహించబడతాయి.