ఆదివాసీలు తరతరాలుగా పోడు సాగు చేస్తున్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ములకలపల్లి, కేసుపల్లి, దుమ్ముగూడెం రైతులు సోమవారం భద్రాచలం ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పీఓ రాహుల్కి వినతి పత్రం అందజేశారు.