గుంతలమయంగా ఏన్కూరు, ముచ్చర్ల, మద్దులపల్లి మధ్యలో రోడ్డు అద్వాన్నంగా ఉందని వాహనదారులు ఆదివారం వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.