లఖ్‌పతి దీదీ యోజన పథకం.. మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు

లఖ్‌పతి దీదీ యోజన పథకం ద్వారా మహిళలకు ఎల్‌ఈడీ బల్బుల తయారీ, పశుపోషణ, పుట్టగొడుగుల పెంపకం వంటి వాటిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు. తర్వాత వారికి ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్‌, ఆన్‌లైన్ వ్యాపారం, బిజినెస్‌కు సంబంధించిన శిక్షణను అందిస్తారు. అనంతరం రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు వదిలేని రుణం అందిస్తారు. ఈ స్కీమ్‌ ద్వారా రుణాన్ని పొందడానికి మీ జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి.

సంబంధిత పోస్ట్