తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి నడకమార్గం 7వ మలుపు వద్ద చిరుత ప్రత్యక్షమైంది. క్రోత్త మండపం దగ్గర పలువురు భక్తులకు చిరుత కనిపించడంతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.